ముంబయ్ : సేమ్ టు సేమ్..చంద్రబాబు చేసిందే షిండే చేశారా ?

Vijaya





రాజకీయాల్లో అనుకున్నది సాధించాలంటే రెండుమార్గాలున్నాయి. మొదటిదేమో జనాభిమానం పొంది అనుకున్నది సాధించటం. ఇక రెండోదేమో పవర్ సెంటర్ పక్కనే ఉంటు అదునుచూసి దెబ్బకొట్టి కుర్చీని లాగేసుకోవటం. నిజానికి రెండూ కష్టమే కానీ మ్యానేజ్మెంట్ స్కిల్స్ తెలిస్తే రెండో పద్దతిలో  టార్గెట్ తేలిగ్గా రీచ్చవచ్చు. ఇపుడిదంతా ఎందుకంటే మహారాష్ట్రలో మంత్రి, తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ఎంచుకున్న మార్గం రెండోది కావటమే.




ముఖ్యమంత్రి, {{RelevantDataTitle}}