"జనసేనాని" పవన్ కళ్యాణ్ ఆశలు తీరేనా?
వ్యక్తిగత ప్రయోజనాలు వీడితే రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది అన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూల్చి వేతలతో అశుభ కార్యాలలో ప్రారంభమయ్యింది. కారణాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా మూడు నెలలకే ఇసుక సమస్య రావడం , భావన నిర్మాణ కార్మికులు రోడ్డున పడటం వంటివి అవి నిజమే అన్న భావన కలిగిస్తాయని అని ఆయన అన్నారు. 32 మంది ప్రాణాలను మీ నాయకత్వం బలితీసుకుంది అని... నాటి నుండి ఇప్పుడు జనసేన సభకు ఆటంకం కలిగించే వరకు కూడా అన్నీ విధ్వంసాలే! ప్రభుత్వంలో ఇంత నెగటివ్ మనుషులా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఒక కులాన్ని టార్గెట్ చేయడం మూర్కత్వాన్ని చూపుతుందని మనుషులను గుర్తిస్తే చాలు కులాల , వర్గ భేదం చూపటం ఏంటి అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో వైశ్య సామాజిక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అంటూ విమర్శలు కురిపించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ వాళ్ళు పట్టపగలే కళలు కంటున్నారు అంటూ జోకులు వేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కలలు ఆశలు తీరుతాయా? పవన్ నిజమ్గానే సీఎం అవుతాడా?