అమరావతి : ఉద్యోగ సంఘాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు స్థంభలాట ఆడిందన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు.
ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. పీఆర్సీ సాధన సమితి నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపారని వెల్లడించారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. చర్చలకు వెళ్లిన మా ప్రతినిధులను ప్రభుత్వం కించపరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టం.. అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టమన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. మేం ఇచ్చిన లేఖకు సమాధానం చెప్పకుండా మళ్లీ చర్చలకు రమ్మంటే ఎలా..? అని ప్రశ్నించారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. మేం చర్చలకు వెళ్లినా.. రావడం లేదని ప్రభుత్వం విమర్శిస్తోందని పేర్కొన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు.
చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలూ ఈ పీఆర్సీ వద్దనే చెబుతారని పేర్కొన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. మేమే చర్చలకు వెళ్లినప్పుడు.. మిగిలిన వాళ్లు చర్చలకు వెళ్తే తప్పేంటీ..? వెళ్లనీయండన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. ఉద్యోగుల్లో చీలిక తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నం విఫలం కాక తప్పదు.. మేమంతా ఒకటేనని పేర్కొన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు..మంత్రుల కమిటీ బేషజాలకు వెళ్లకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలతో చర్చలు జరపాలి.. మూడు డిమాండ్లకు సూత్రప్రాయంగా అంగీకరిస్టే చర్చలకు సిద్ధమన్నారు.. మా నాలుగు జేఏసీల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన 14 సంఘాలు ఉన్నాయి..పేపర్ సంఘాలు, ఉనికి లేని సంఘాలతో చర్చలు జరిపి ఉద్యోగుల్లో చీలిక వచ్చిందన్న భావాన్ని చిత్రీకరించొద్దని తెలిపారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు..