ఆవేశంలోనో లేదా మరో కారణంతోనో పట్టాభి కొన్ని కులాలను ఉద్దేశించి మాట్లాడారని కొందరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తూనే, నిరసన కార్యక్రమాలను మాత్రం అస్సలు ఆపడం లేదు. ఇదే సమయంలో ఆయన మాటలకు సంబంధించి కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడినా ముందు హుందాతనం అన్నది పాటించాలని అంటున్నారు వైసీపీ.
{{RelevantDataTitle}}