ఉద్ధవ్ థాకరే 'కడుపు నొప్పి' కామెంట్స్.. వెనుక అంత కధ ఉందా?
ఇక శివసేన యొక్క హిందుత్వ ఆధారాలను ప్రశ్నించినందుకు బిజెపిపై దాడి చేసిన ఉద్ధవ్, కాంగ్రెస్, congress PARTY' target='_blank' title='నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) లతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత శివసేన విడిచిపెట్టడానికి హిందుత్వం అంటే ఒక సంస్థ కాదని అన్నారు. "హిందుత్వం ఒక సంస్థ కాదు, వారు చెప్పినట్లుగా, శివసేన వదిలిపెట్టలేదు అని అన్నారు. మేము కాంగ్రెస్ మరియు ఎన్సిపిలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న ఆయన హిందుత్వం గుండె నుండి వస్తుందని అన్నారు. కొంత మంది ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నరని కానీ ప్రస్తుతం తాము పేదల కోసం పనిచేయాలి ” అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
తన పార్టీ 55వ ప్రారంభోత్సవ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సిఎం, అధికారం కోసమేనా లేదా ఆర్థిక సమస్యల పరిష్కారానికి అనేది రాజకీయ పార్టీలు నిర్ణయించుకోవాలని అన్నారు. ఆర్థిక, ఆరోగ్య సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనకుండా రాజకీయ నాయకులు మూర్ఖ రాజకీయాల్లో పాల్గొంటే, భారత్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని శివసేన అధినేత హెచ్చరించారు. జాతీయ రాజకీయాల్లో పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్ చెప్పిన కొన్ని రోజులకే శివసేన అధినేత నుండి ఈ ప్రకటన రావడంతో ఆసక్తి నెలకొంది. ముంబైలో విలేకరులను ఉద్దేశించి రౌత్ మాట్లాడుతూ, సేన రాష్ట్ర సరిహద్దులు దాటి డిల్లీకి చేరుకుందని కామెంట్స్ చేశారు.