తెలంగాణా ప్రభుత్వంపై నిప్పులు కక్కిన హైకోర్టు...
రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు అడగగా.. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపడం జరిగింది.
ఇంకో వైపు , మహమ్మారి విజృంభిస్తున్న వేళ లైఫ్ సేవింగ్ డ్రగ్స్పై పూర్తి వివరాలు తెలపడానికి హైకోర్టును అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని ధర్మాసనం సీరియస్ అయింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది.ఏది ఏమైనా కాని కేసీఆర్ కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా ఇలా వెంటనే లాక్ డౌన్ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు.ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకొని ప్రకటించిన సమంజసంగా ఉండేది.