కరోనా ఎఫెక్ట్: కూరగాయలు అమ్ముకుంటున్న న్యాయవాది

Kothuru Ram Kumar

లాక్ డౌన్ దేశాన్ని అతలాకుతలం చేసింది. సామాన్య ప్రజలతో మొదలుకుని ఉద్యోగుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4 నెలల లాక్ డౌన్ తో చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. చేసే చిన్న ఉద్యోగంలో జీతాలు రాక, డబ్బులు సరిపోక కొందరు చిన్న చిన్న వ్యాపారాలు కొనసాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు.  సామాన్య ప్రజలకే కుటుంబ భారం అనుకుంటే.. ఓ {{RelevantDataTitle}}