హైదరాబాద్‌లో ర్యాపిడ్ టెస్టులు షురూ.. అరగంటలోనే ఫలితాలు..!

Edari Rama Krishna

గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి. దేశంలో న‌మోదైన పాజిటివ్ కేసులు 7,67,296 చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య 21,129కు పెరిగింది.. క‌రోనా బారిన‌ప‌డి ప్ర‌స్తుతం 2,69,789 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండ‌గా.. ఇక‌, క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య  4,76,378కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులతో భయపడుతున్న గ్రేటర్ {{RelevantDataTitle}}