త్వరలోనే షాపింగ్ మాల్స్, సెలూన్స్ ఓపెన్... కానీ...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేంద్రం మే 18వ తేదీ నుంచి నాలుగో విడత లాక్ డౌన్ ఉంటుందని ప్రకటన చేసింది. అయితే దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో భారీ సడలింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. {{RelevantDataTitle}}