మందు దొరుకుతోందని ఖుష్ కాకండి...ఇంకో షాక్ రెడీగా ఉంది
కరోనా కలకలం కారణంగా అమ్మకం నిలిచిపోయిన మద్యం మళ్లీ కేంద్రం సడలింపుల రూపంలో...మందుబాబుకు చేరువ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో మందు బాబులు, కొన్ని చోట్ల మందు బేబీలు కూడా మద్యంపై తమ ప్రేమను చాటుకుంటూ...దుకాణాల ముందు బారులు తీరారు. తమకు కావాల్సిన సరుకు కొనుగోలు చేశారు. అయితే, మందు తాగే వారికి ఓ షాక్. మద్యం తాగే చాలామందికి ఈ సమయంలో సిగరెట్, బీడీలపై తెగ మోజు ఉంటుంది. అయితే, వారికి ఊహించని షాక్ తగిలింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పొగలేని పొగాకు ఉత్పత్తుల వాడకం,బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని 20 రాష్ట్రాలతోపాటు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే నిషేధించింది.
గుట్కా, ఖైని, పాన్ {{RelevantDataTitle}}