మోదీపై నెటిజన్ల ఫైర్...మమ్మల్ని ఫూల్స్ చేయొద్దు అంటూ ట్యాగ్లు...
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధానమంత్రి ఎంత చేయాలో అంత చేస్తున్నారు.కరోనాను ఎదుర్కొవడానికి ముందుగా కావాల్సింది ప్రజల్లో అవగాహన, చైతన్యం ఈరెండు పెంపొందించడానికి ఆయన కృషి చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ ఇందులో భాగమే..నేరుగా లాక్డౌన్కు వెళ్లకుండా జనతా కర్ఫ్యూ పేరుతో కరోనాపై జనాలందరిలోకి సంకల్పబలం నినాదాన్ని బలాన్ని పెంపొందించారు. క్లాప్స్ కొట్టాలని పిలుపునివ్వడం కూడా కరోనా కట్టడికి మేమంతా మద్దతు పలుకుతున్నాం అనే సందేశాన్ని జనాలచేత చెప్పించడానికి వ్యూహాత్మకంగా అమలు చేసిన ప్రక్రియ.
#ModijiDontMakeUsFoolAgain
Chowkidar Fool Hey pic.twitter.com/2D7I29SzyI — ~ RAJA @ RAJAKUMARAN ~ (@Kerala_Tamilzan) April 3, 2020
ఇక ప్రధానమంత్రి {{RelevantDataTitle}}