క‌రోనాకు విరుగుడు క‌నిపెట్టే ప‌నిలో భార‌తీయులు.. సానుకూల దిశ‌గా ప్ర‌య‌త్నాలు!

Kaumudhi

మాన‌వాళి మ‌నుగ‌డ‌కు అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతున్న క‌రోనా వైర‌స్‌కు విరుగుడును క‌నిపెట్టే ప‌నిలో ప‌లువురు భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్ప‌టికే వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు సానుకూల దిశ‌గా క‌దులుతున్నాయి. క‌రోనా వైర‌స్‌తో అగ్ర‌రాజ్యం, ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించే {{RelevantDataTitle}}