క‌రోనా బూచీ: యువ‌కుల‌ను కూడా చంపేస్తోందిగా...!

VUYYURU SUBHASH

క‌రోనా బూచీ దెబ్బ‌తో ప్ర‌పంచం అంతా చిగురు టాకులా వ‌ణికి పోతోంది. ఈ వైర‌స్ సోకి ఇప్ప‌టికే 12 వేల మంది చ‌నిపోయారు. మ‌రో 3 ల‌క్ష‌ల మంది బాధితులు అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఈ వైర‌స్‌తో బాధప‌డుతున్నారు. ఇక మ‌న దేశంలో ఈ వైర‌స్ సోకిన వారిలో ఇప్ప‌టికే 300 మంది ఉన్నారు. గంట గంట‌కు ఈ సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే పంజాబ్‌, రాజ‌స్థాన్‌, {{RelevantDataTitle}}