రక్తపుటేరులు పారి నేటికి సరిగ్గా ఏడాది..!
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో రక్తపుటేరులు పారి నేటికి సరిగ్గా ఏడాది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది. ఆ తర్వాత జైషే మహ్మద్ కమాండర్తో పాటు మరో ఉగ్రవాదిని..భారత భద్రతాదళాలు మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. కానీ అదే సమయంలో ఎదురుకాల్పుల్లో మన {{RelevantDataTitle}}