ఏపీలో ఆసక్తికర పరిణామం.. ఆ దిశగా శర వేగంగా చర్యలు

DRK Raju
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హామీల్లో భాగమైన 25 లక్షల ఇళ్ల పట్టాలను.. అసలైన లబ్ధిదారులకు అందించేందుకు శర వేగంగా చర్యలు తీసుకుంటోంది. త‌మ ప్ర‌భుత్వంలో అవినీతి, అడ్డగోలు అక్రమాలకు తావు లేదని స్ప‌ష్టంచేశారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అంద‌జేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ {{RelevantDataTitle}}