పల్నాడులో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఓ వైద్యుడిపై జరిగిన దాడి ఘటనపై అవకాశం కోసం టీడీపీ ఎదురుచూస్తుంటే, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. తప్పు చేసిన వాళ్లు తమవాళ్లైనా వదిలేదని అధికారపార్టీ  తెగేసి చెప్పడంతో టీడీపీ డైలమాలో పడింది.