ప్రత్యేక ప్రాంతీయ ఉద్యమం...మద్దతు ఇవ్వలేదని ఏడుగురిని నరికి చంపేశారు
ఉద్యమాలు నడిపించే వారు అనుభవజ్ఞులు, సరైన పరిజ్ఞానం ఉన్నవారు కాకపోతే...ఆ పోరాటం హింసాత్మక రూపం దాల్చుతుంది. ఎందరో సామాన్యుల ప్రాణాలు బలిగొంటుంది. ఆ దారున ఘటనలకు బలైన వారి కుటుంబంలో ఎంతో విషాదం కలుగుతుంది. తాజాగా జార్ఖండ్లో ఇదే తరహా ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో పతల్గర్హి ఉద్యమం తీవ్రతరమయ్యింది. అయితే, తమ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కక్షతో పశ్చిమ సింఘ్బం జిల్లాలోని ఏడుగురు రైతులను సాయుధులైన ఉద్యమకారులు అపహరించి అనంతరం {{RelevantDataTitle}}