జోలపాడుతూ కొడుకు గొంతుకోసి చంపిన తల్లి... అనంతరం ఇద్దరు కూతుళ్లను కూడా..?

praveen

నేటి సమాజంలో మానవత్వం మంట కలిసి పోతుంది. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కన్నతల్లె  హతమార్చడానికి కూడా వెనకాడని రోజులు నేడు మనం చూస్తున్నాం . కన్నతల్లి అంటే తొమ్మిది నెలలు కంటికి రెప్పలా తన కడుపులో మోసి.. పుట్టిన తర్వాత అల్లారుముద్దుగా పెంచి గోరుముద్దలు తినిపిస్తూ పెద్ద చేయాల్సిన అమ్మ... కన్న పేగు తెంచుకుని పుట్టిన వారిని కూడ కడ తేర్చింది. కనీసం మానవత్వం మరిచి కసాయిగా మారిపోయింది. ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లను ఇంట్లో అందరూ ఉండగానే అతి దారుణంగా చంపి ఏమి ఎరుగనట్టుగా అందరిలోకి వెళ్ళిపోయింది ఈ కర్కశ తల్లి. యుఎస్లో సభ్య సమాజం తలదించుకునే ఒళ్ళు గగుర్పొడిచే ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే... అమెరికాకు చెందిన {{RelevantDataTitle}}