1. ప్రజా సమస్యలు వద్దు... జగన్ను తిట్టడమే ముద్దు..!
రాష్ట్రంలో ఇసుక లభ్యత లేదంటూ.. ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. వాస్తవానికి ఇప్పుడు వర్షాకాలం ముగిసినా.. అల్పపీడన ద్రోణి, వాయుగుండాల కారణంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. https://bit.ly/2rdQGzY
2. పవన్ కల్యాణ్ డెడ్ లైన్ కు.. జగన్ రియాక్షన్ ఏంటంటే..?
ఇసుక సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో ఆదివారం లాంగ్ మార్చ్ నిర్వహించారు. పేరుకు లాంగ్ మార్చ్ అయినా పవన్ కల్యాణ్ కారుపైనే మార్చే చేశారు. ఆ తర్వాత సభలో మాట్లాడుతూ.. జగన్ సర్కారుకు రెండు వారాల డెడ్ లైన్ విధించారు. https://bit.ly/2WKSlZf
3. విజయారెడ్డి హత్యకేసులో వెలుగులోకి కొత్త విషయాలు...?
నిన్న తెలంగాణ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిందితుడు సురేశ్ విజయారెడ్డి సజీవదహనానికి కారణమైన విషయం తెలిసిందే. https://bit.ly/33f4gRO
4. విజయారెడ్డి మృతి తరువాత వెలుగులోకి ఆడియో టేపు... ఆడియోలో రాజకీయ నేతల పేర్లు..!
తహశీల్దార్ విజయారెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో విజయారెడ్డి హత్య కేసులో కీలకమైన భూవివాదానికి సంబంధించిన ఒక ఆడియో టేపు వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో టేపులో కొందరు రాజకీయ నేతల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. https://bit.ly/2r6peE3
5. కార్మికులకు కేసీఆర్ షాక్.... న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారంటే...?
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గడువులోగా విధుల్లో చేరని కార్మికులను ఎట్టిపరిస్థితులలోను విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని మిగిలిన 5 వేల బస్సులకు కూడా ప్రైవేట్ పర్మిట్లు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. https://bit.ly/2r9jcT7
6. ఏపీలో అమ్మఒడి పథకానికి కొత్త నిబంధనలివే...!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలలో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, కాలేజీల్లో చదువుతున్న...https://bit.ly/2JPqEcJ
7. సింగరేణి ని అమ్మేస్తున్నారా ..??
సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్రం దివాళా తీసింది.. కార్పొరేషన్లను నిర్వహించడం తన వల్ల కాదని చేతులెత్తేసేలా కేసీఆర్ తీరు ఉందని తప్పుబట్టారు.https://bit.ly/2JOiRf2
8. మతిస్థిమితం లేకుంటే హత్య ఎలా చేస్తాడు ?
నిన్న అబ్దుల్లాపూర్ మెట్ లోని తహశిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో పై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది..https://bit.ly/2JPavnG
9. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారా?
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేటితో 31 రోజులు అవుతుంది. అయినా సమ్మె విషయంలో అటు ప్రభుత్వం గాని, ఇటు కార్మికులు గాని పట్టువీడకుండా ఉన్నారు. https://bit.ly/2rdR8OG
10. ఉద్యోగుల రక్షణ ప్రశ్నార్ధకమేనా..! గతంలోనూ పలు దాడులు
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో తమ పరిధులకు లోబడే పని చేస్తారు. ప్రజల అవసరాలకు, కొన్ని ప్రభుత్వ విధానాలకు తేడాలుండటం సహజం కూడా. దీనిని ప్రజలు వ్యతిరేక ధోరణితో చూస్తే అధికారులెవరూ తమ విధులను నిర్వర్తించలేరు. https://bit.ly/2qm3ILd