ఓ తెలుగు ప్రముఖుడి విషయంలో...ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఊహించని ఇరకాటం ఎదురవుతోంది. కార్పొరేట్ల ప్రియుడిగా ఇప్పటికే విపక్షాలచే విమర్శలు ఎదుర్కుంటున్న ప్రధానిని ఇప్పుడు కొత్త నియామకం మరింత టార్గెట్ చేసింది. దీనికి ఓ తెలుగు పెద్దాయన కారణం. ఆయనే...కేంద్ర చీఫ్ విజిలెన్సీ కమిషనర్ (సివిసి) మాజీ కమిషనర్ కెవి చౌదరి. దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ బోర్డులోకి ఆయన చేరిక సంచలనం సృష్తోంది. సీవీసీ
{{RelevantDataTitle}}