న్యాయస్థానాలతో ఆటలాడితే కేసీఆర్ కి మొట్టికాయలు తప్పవు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పలుచోట్ల ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. ఇప్పటికే సమ్మెకు మద్దతు తెలుపుతున్న ముఖ్య నేతలను గృహనిర్బంధం అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. అయితే హై కోర్టు కార్మికులతో నేడు చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్మికులతో చర్చలు లేవని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉగ్ర రూపం దాలుస్తుండగా... పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి .
అయితే సమ్మెకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలన్ని ఆర్టీసీ కార్మికుల తరఫున తెలంగాణ వ్యాప్తంగా బంద్ లో భాగంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా సూర్యాపేట ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ {{RelevantDataTitle}}