దేశంలో సెమీఫైనల్ ఎన్నికలకు అన్నీ పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాయి. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు అయితే... దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఒక ఎత్తు. దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కూడా యూపీ ఎన్నికలపైనే దృష్టి పెడతాయి. యూపీలో అధికారంలోకి వచ్చిన పార్టీనే జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతుందని అన్నీ పార్టీల నమ్మకం. అందుకోసమే దాదాపు మూడేళ్లుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. యూపీ ఎన్నికల బాధ్యతను ఆ పార