దక్కని,పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వర్గాలు, నాయకులు తమకు సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి ఉమ్మడి జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్ రావు ఆర్య,బాదామీ శివకుమార్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, మక్తల్ నుంచి దేవరి మల్లప్ప, గద్వాల నుంచి గట్టు తిమ్మప్ప, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితరులు ఆశావాదులుగా ముందుకు వస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు నిధులు, విధులు లేక అసంతృప్తిగా ఉండడంతో ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు