విద్యుత్ కు సంబంధించి తీవ్ర సంక్షోభం వస్తుందన్న భయాలు ఇప్పుడు లేవు. రాష్ట్రంలోనూ, అదేవిధంగా దేశంలో ఇతర ప్రాంతాల లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి. ఇందుకు ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఫలించాయి. దీంతో కోతలు లేవనే సంగతి తేలిపోయింది. కోతలపై విపక్షాలు ఇంతకాలం అనవసర రాద్ధాంతం చేశాయని, ఇదంతా తమను ఇరకా టంలో పెట్టేందుకే చేశాయని వైసీపీ అంటోంది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మరికొన్ని కేంద్రాల పునరుద్ధరణపై కూడా కేంద్రం దృ ష్టి సారించిందని త