
నాకు ఆ హీరోతో నటించాలనుంది: ఐశ్వర్య రాజేష్
అయితే ఈ సినిమాకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రమోషన్ లో దుమ్ము లేపిన ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా దుమ్ము లేపుతుంది. ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 106 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. ఇక ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వడంతో సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో.. ఇటీవల హైదరాబాద్లో సక్సెస్ మీట్ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే ఇటీవల స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు జూనియర్ ఎన్టీఆర్తో పని చేయాలనుందని తెలిపిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించింది. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అని పిలవబడే ఒక ప్రసిద్ధ కామెడీ షోలో కూడా ఈమె యాంకర్గా తన వృత్తిని ప్రారంభించింది. ఈ అందాల భామ హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి అనే తెలుగు సినిమాలో నటించి.. మంచి హిట్ కొట్టింది.