దివంగత నటి సౌందర్య ఆస్తుల్ని కొట్టేసిన మంచు ఫ్యామిలీ.. ఎంతకు తెగించారు రా..!?

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత అలాంటి అరుదైన ఘనత అందుకోన నటీమణులు దివంగత నటి సౌందర్య కూడా ఒకరు. తన అందం అభినయంతో నేటి తరం ప్రేక్షకులకు కూడా సౌందర్య బాగా తెలుసు. గ్లామర్ పాత్రలకు దూరంగా తన నటన అభినయంతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సౌందర్య. అలాంటి సౌందర్య 2004లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె మరణం సినీ పరిశ్రమతో పాటు దక్షిణాది ప్రజలను కూడా ఎంతో కలచివేసింది.
ఆమె మనకు దూరయై ఇన్ని సంవత్సరాలు అవుతున్న తెలుగు వారి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు సౌందర్యకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సౌందర్య ఆస్తుల‌కు సంబంధించిన ఏదో ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆమె స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లు, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతంలో ఎన్నో ఆస్తులను ఆమె సంపాదించుకున్నారు. అలా హైదరాబాదులో ఆమె కొనుగోలు చేసిన ఆస్తిని సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు అక్రమంగా కొట్టేసాన్నారనే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆమె మరణించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను ఆమె కుటుంబ సభ్యులు కొన్నిటిని అమ్ముకుంటూ వచ్చారు. అలానే హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జలపల్లి సమీపంలో సౌందర్యకు ఓ ఆస్తి ఉంది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సౌందర్యకు చెందిన ఆ భవనాన్ని మంచు మోహన్ బాబు కొట్టేసారని అంటారు. వాటి పేరే మంచు టౌన్షిప్ ని పేరుకూరా పెట్టారు అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ ఆఫ్ గా మారింది. అయితే ఇప్పటికే మంచు ఫ్యామిలీపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు సౌందర్య ఆస్తి విషయం పై మంచి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: