నా భర్త నన్ను వేలం వేసి.. మరొకరి పక్కలోకి పంపేవాడు : హీరోయిన్

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చే అన్ని విషయాలు నిజాలు అవుతాయి అని మాత్రం గ్యారెంటీగా చెప్పలము. ఎందుకంటే వైరల్ గా మారిపోయిన వార్తల్లో కొన్ని మాత్రమే నిజాలుగా ఉండేవి. అయితే ఒకప్పుడు ఇలాంటి గాసిప్స్ ఇంటర్నెట్లో ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంతోమంది స్టార్స్ తమ లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీంతో గాసిప్స్ కి తావు లేకుండా పోయింది. ఎందుకంటే నేరుగా సెలబ్రిటీల చెబుతున్నప్పుడు ఇంకా గాసిప్స్ ఏమో వస్తాయి చెప్పండి.

 అయితే ఒకప్పుడు పర్సనల్ విషయాలను సీక్రెట్ గా ఉంచుకోవడానికి మాత్రమే సినీ సెలబ్రిటీలు ఇష్టపడేవారు. కానీ ఇటీవల కాలంలో ఇక పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో ఇక సినీ సెలబ్రిటీల జీవితం నేటి రోజుల్లో ఒక తెరిచిన పుస్తకంగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా హీరో హీరోయిన్లు చెప్పే కొన్ని విషయాలు మాత్రం అప్పుడప్పుడు సంచలనంగా మారిపోతూ ఉంటాయి. ఇక ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కారిష్మా కపూర్ చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి అని చెప్పాలి. ఏకంగా తన భర్త తనను వేలం వేశాడని.. వేరొకరి పక్కలోకి పంపించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కరిష్మా కపూర్.

 తన మాజీ భర్త సంజయ్ కపూర్ ఏకంగా తనను వేలం వేశాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వేలంలో ఎవరు ఎక్కువ డబ్బు పాడుకుంటే.. వారితో నేను ఒక రాత్రి గడపాలి అంటూ చెప్పాడు. ఇక అతను చెప్పిన విషయంతో నేను ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాను. నేను ఇలాంటి నీచమైన పనులు చేయను అని చెప్పేసాను. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతను అతని మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. ఇలా అతని వేధింపులు భరించలేక చివరికి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అంటూ కరిష్మా కపూర్ సంచలన విషయాలను బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: