ఘనంగా సింగర్ గీతామాధురి సీమంతం వేడుక.. వైరల్ అవుతున్న ఫొటోస్..!?

Anilkumar
టాలీవుడ్ సింగర్ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014లో గీతామాధురి మరియు నటుడు నందు ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2019లో మీ ఇద్దరికీ దాక్షాయిని అనే ఒక పాప కూడా పుట్టింది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ విరుపోతున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇక ఆ వార్తలన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇటీవల గీతా మాధురి రెండవసారి తల్లి కాబోతుంది అన్న విషయాన్ని  సోషల్ మీడియా వేదికదా వెల్లడించింది. త్వరలోనే వీరిద్దరూ పండింటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. 

మరొకసారి తల్లిదనాన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉంది టాలీవుడ్ సింగర్ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి  . అయితే ఇదివరకే ఇద్దరు దంపతులకు దాక్షాయిని అన్న పాప ఉంది. దీంతో డిసెంబర్లో తన రెండవసారి గర్భవతిని కాబోతున్నాను అని ఫిబ్రవరిలో దాక్షాయానికి తోడుగా మరొక బుజ్జి పాప రాబోతుంది. అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది ఈమె. ఈ నెలలో గీత పండంటి బిడ్డను ప్రసవించనుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న గీత మాధురి.. తాజాగా సీమంత వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ ఫంక్షన్ లో టాలీవుడ్ సింగర్ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి  స్నేహితులు, సన్నిహితులతో పాటు భర్తనందు కూడా సందడి చేశాడు.

 ఈ ఈవెంట్లో ఆకుపచ్చ నారింజరంగు కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసింది టాలీవుడ్ సింగర్ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి  . ఇక వేదిక కూడా రకరకాల పూలతో అందంగా డెకరేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతమంది సెలబ్రిటీస్, అలాగే ఫ్యాన్స్, నెటిజెన్లు టాలీవుడ్ సింగర్ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి  కి మళ్ళీ పండంటి బిడ్డ పుట్టాలని.. ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని తమ విషెస్ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: