అతి తక్కువ సమయంలోనే 40 లక్షల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన నివేదా థామస్..!
నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నివేదా థామస్ తదనంతరం నిన్నుకోరి సినిమాలో నటించి లక్షల మంది తెలుగు సినిమా ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. 2017 వ సంవత్సరం లో విడుదలైన నిన్నుకోరి సినిమాలో ఆమె అందచందాలకు, నటనా ప్రతిభకు విమర్శకులు కూడా తెగ ఫిదా అయిపోయి బాగా ప్రశంసించారు. అగ్రహీరో ఎన్టీఆర్ సరసన కూడా జై లవకుశ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది నివేదా థామస్. బ్రోచేవారెవరురా, దర్బార్
వంటి చిత్రాల్లో నటించిన నివేదా థామస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటిస్తోంది.
auto 12px; width: 50px;">View this post on InstagramCalling this, singing attempts.. #quarantinechoir A post shared by {{RelevantDataTitle}}