కొంత మందిని తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచంతో షేర్ చేసుకోవడం ఇష్టం వుండదు. కానీ కొంత మందికి మాత్రం ప్రైవసీని కూడా పబ్లిక్ చేసేస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ పెరుగుతున్న వేళ లాక్డౌన్ పిరియెడ్ని మళ్లీ మే 7 వరకు పొడిగించారు.
ఇదే సమయంలో ఇంటి పట్టునే వుంటున్న స్టార్స్కి `బి ది రియల్ మెన్ ` ఛాలెంజ్ని `అర్జున్రెడ్డి` దర్శకుడు
{{RelevantDataTitle}}