సోషల్ మాద్యం నేపథ్యంలో.. నాగబాబు, విజయసాయి మద్య మాటల యుద్ధం..!
దేశంలో కరోనా పై యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 24 నుంచి లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. వాణిజ్య వ్యవస్థ నానా ఇబ్బందులు పడుతుంది. అయితే సోషల్ మాద్యం నేపథ్యంలో ఇద్దరు ప్రముఖుల మాటల యుద్దం సాగుతుంది. గత కొన్ని రోజులుగా మెగాబ్రదర్ నాగబాబు, {{RelevantDataTitle}}