'ఓ బావ మా అక్కను సక్కగా చూస్తావా'
సాయిధరమ్తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. మారుతీ దర్శకుడు. బన్నీవాస్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పణ. ఈ చిత్రంలోని రెండో పాట అయిన 'ఓ బావ మా అక్కను సక్కగా చూస్తావా..'ను సోమవారంనాడు హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... నాకు
రాశీఖన్నా మాట్లాడుతూ... ఈ పాత్రకోసం చాలా కష్టపడ్డాను. నేను టిక్టాక్ చూడను. అందులో లేను.