మారుతీ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ  ఇండస్ట్రీలో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ ప్రాజెక్ట్ కె ఆది పురుష్ సినిమాలతో పాటు రాజా డీలక్స్ ఇలా మరికొన్ని సినిమాలు కూడా చేయనున్నాడు.అయితే నిజానికి ప్రభాస్ తన సినిమాల కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. సినిమాలతో పాటు ఆ సినిమాలకి ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంటాడు ప్రభాస్. అయితే ఈ నేపథ్యంలోనే మారుతీ దర్శకత్వంలో రానున్న రాజా డీలక్స్ సినిమా కోసం ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజానికి వందల కోట్ల బడ్జెట్ తో ఈయన సినిమాలో తెరకెక్కుతాయి. 

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడంతో ఆ సినిమాలో బడ్జెట్ విలువ సుమారుగా 3 వేల కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీళ్లతో సలాడ్ సినిమా చేస్తూనే మరువైపు నాగలక్ష్మి దర్శకత్వంలో ప్రాజెక్టుకి సినిమాను కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్న సమయంలోనే మరోవైపు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా డీలిక్స్ సినిమాకి గ్రీన్ సిగ్నల్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికీ ప్రారంభమైందని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నో ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి ప్రభాస్ తీసుకోబోతున్న రమ్యునరేషన్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 కోట్లకు పైగాని రెమ్యూనిరేషన్ను తీసుకుంటున్నాడు. ఇక ప్రాజెక్ట్ కె సినిమా కోసం హైయెస్ట్ రెమ్యూనికేషన్ను తీసుకుంటున్నట్లుగా గత కొంతకాలంగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత మిగిలిన సినిమాలకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎవరు ఊహించిన విధంగా మారుతి దర్శకత్వంలో రానున్న రాజా డీలక్స్ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. ఈ సినిమా రిలీజ్ అయిన అనంతరం సినిమా సక్సెస్ను బట్టి అందులో షేర్ ని రెమ్యూనరేషన్ గా ఇవ్వమని ప్రభాస్ నిర్మాతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది.దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: