నాగార్జున మేనకోడలితో అడివి శేష్ పెళ్లి ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియా వేదిక రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేర్లలో అడివి శేషు మరియు సుప్రియ పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఇద్దరు గతంలో గుడాచారి సినిమాలనుందించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో సుప్రియ ఒక కీలక పాత్ర పోషించింది. ఇక ఆ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం కాస్త వీరిద్దరి మధ్య ప్రేమగా మారిందని వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. 

గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు కాబట్టి త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ వార్తలపై సుప్రియ క్లారిటీ ఇచ్చింది. ఇక ఆ సందర్భంలో సుప్రియ మాట్లాడుతూ.. ఇలాంటి పిచ్చి వార్తలు రాయకండి మా మధ్యన అలాంటి సంబంధం ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ వార్తలకి ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు. ఎందుకంటే వీరిద్దరూ చేసే పనుల వల్ల ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే  క్రిస్మస్ సందర్భంగా అడవి శేషు అక్కినేని ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే సుప్రియ తో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో

 నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అన్న వార్తలు అందరూ నమ్మారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వారికి చెప్పారని దానికి వారి ఇంట్లో వారు అంగీకరించలేదని దీంతో బలవంతంగా వారి కుటుంబాల నో పెళ్లికి ఒప్పించారన్న వార్తలు వినిపించాయి. అంతేకాదు నాగార్జునకు సైతం ఈ పెళ్ళికి ఓకే చెప్పారు అన్న వార్తలు సైతం వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిజంగానే నాగర్జున వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారని తెలుస్తోంది. ఇక దాంతోపాటు జూలైలో వీరిద్దరి పెళ్ళికూడా ఫిక్స్ అయింది అన్న వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: