వామ్మో: బోల్డుగా అందాలను ప్రదర్శిస్తున్న శ్వేతా బసు..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్ గా శ్వేతా బసు ప్రసాద్ తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇక తన మొదటి చిత్రంతో మంచి మార్కులు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పలు ఇబ్బందుల కారణంగా టాలీవుడ్ ను వదిలేసి..హిందీ పరిశ్రమ వైపు తన అడుగులు వేసింది. దీంతో టాలీవుడ్ లో ఎంట్రీకి ముందే బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసిన శ్వేతా బసు ప్రసాద్ తెలుగులో ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ తన క్రేజ్ ని మాత్రం ఆమె చేతులారా పాడుచేసుకుందని తెలుగు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
చైల్డ్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్గా మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు ఆడప దడపా సినిమాలు చేస్తూ ఉంటున్న సమయంలోనే బాలీవుడ్ ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ నీ ప్రేమించి వివాహం చేసుకుంది. అలా 2018 లోని వివాహం చేసుకున్న ఆ ఏడాదే అతని నుంచి దూరమైనట్లుగా ప్రకటించింది. అలా విడాకులు తీసుకున్న తర్వాత తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది.
అలా ఇప్పుడు ఇండియా లాక్ డౌన్ అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తోంది అవార్డు విన్నర్ డైరెక్టర్ మధుర్ బండార్కర్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటి లో విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్వేతా బసు ప్రసాద్ ఇలా యాక్టివ్గా ఉంటోంది. తాజా ఫోటోలతో బ్లాక్ అండ్ గోల్డ్ లుక్కుల సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్గా కెరియర్ సాగుతున్న సమయంలో ఈమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇమే గుర్తింపు లేకుండా పోయింది. అందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేసి శ్వేత ఈ మధ్యకాలంలో హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: