రాత్రి అయితే అదే పని అంటా పవిత్ర మరియు నరేష్ కు..!!

murali krishna
పవిత్ర లోకేష్, నరేష్ చేసిన లేటెస్ట్ కామెంట్స్  బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి నటించిన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' మూవీ విడుదలైంది.
అలీ మరో ప్రధాన పాత్ర చేయగా ఆహాలో నేరుగా విడుదల చేశారు మరీ, ఈ చిత్రాన్ని అలీ స్వయంగా నిర్మించి నటించారు. ఈ సినిమా కథ నరేష్-అలీ చుట్టూ తిరుగుతుంది . నరేష్ మూగవాడైన ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగి పాత్ర  బాగా చేశారు. నరేష్ భార్యగా పవిత్ర లోకేష్ నటించారు. ఈ సినిమా విడుదల రోజు నరేష్-పవిత్ర నిద్రపోలేదట మరీ, రాత్రంతా మేల్కొని అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ రివ్యూలు చదివారట వీళ్ళు ఇద్దరూ
అక్టోబర్ 28న తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఈ చిత్రం విడుదల చేశారు. విడుదల రోజు మూవీ ఫలితం ఏమిటీ? సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది? అనే టెన్షన్ నరేష్-పవిత్ర లోకేష్ లలో నెలకొందట మరీ. దీంతో రాత్రి నిద్రపోకుండా సినిమా రివ్యూలు చదువుతూ కూర్చున్నారట. పాజిటివ్ రివ్యూలు చూశాక చాలా సంతోషపడ్డారట. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ విడుదలైన నెక్స్ట్ డే… నరేష్-పవిత్ర జంటగా దిగిన ఫోటోతో పాటు ఈ వార్త తో ఇలా పంచుకున్నారు.
మలయాళ హిట్ మూవీ రీమేక్ గా ఇది తెరకెక్కింది అని చెప్పొచ్చు, ఇక నరేష్-పవిత్ర లోకేష్ విడిపోయారు, వారి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతుండగా పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు నరేష్. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు, మేము కలిసే ఉన్నామని హింట్  కూడా ఇచ్చారు. పవిత్రను వదిలేసిన నరేష్ మరో నటికి దగ్గరయ్యారంటూ ఇటీవల వరుస కథనాలు వెలువడ్డాయి.

ఇక మూడో భార్య రమ్య రఘుపతితో విడిపోయాక నరేష్ నటి పవిత్ర లోకేష్ కి  బాగా దగ్గరయ్యారు. చాలా కాలంగా ఆమెతో ఆయన సహజీవనం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది మరీ, ఇద్దరూ జంటగా మహాబలేశ్వర్ ఆలయం సందర్శించారు. దీంతో నరేష్-పవిత్ర పెళ్లి చేసుకున్నారన్న పుకార్లు వినిపించాయి. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టిన నరేష్ మేము వివాహం చేసుకోలేదు, కలిసి జీవిస్తున్నామని వెల్లడించారు . వీరి బంధాన్ని రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు అంటా మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: