కండక్టర్ అవుదామనుకున్న విజయ్ దేవరకొండ హీరో ఎలా అయ్యాడో తెలుసా..?

Anilkumar
రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తరికెక్కిన `లైగర్` సినిమా పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఆయి కూర్చుంది.ఇకపోతే ఈ సినిమా పరాజయం పొందినప్పటికీ రౌడి హీరో విజయ్ దేవరకొండ  పాన్ ఇండియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.కాగా  రౌడి హీరో విజయ్ దేవరకొండ  తాజాగా శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న `ఖుషి` సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఇకపోతే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రౌడి హీరో విజయ్ దేవరకొండ  సరసన సమంత నటిస్తుండగా.. ఇతర ప్రముఖ పాత్రలలో జయరామ్, సచిన్ ఖడేకర్, 

ఆలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. అయితే ఇక  తాజాగా అందిన సమాచారం ప్రకారం రౌడి హీరో విజయ్ దేవరకొండ  ఖుషి సినిమా తర్వాత రౌడి హీరో విజయ్ దేవరకొండ జయ్ త్రివిక్రమ్ కథతో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తుంది.ఇదిలావుంటే ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రాం లో భాగంగా రౌడి హీరో విజయ్ దేవరకొండ  రాపిడ్ ఫైర్ లో పాలుపంచుకున్నాడు. ఇక ఆ క్రమంలోనే రౌడి హీరో విజయ్ దేవరకొండ  తనకు పాములంటే భయమని.. చిన్నప్పుడు బస్ కండక్టర్ కావాలనుకునే వాడిని అని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. అయితే రౌడి హీరో విజయ్ దేవరకొండ  బస్ కండక్టర్ అవుదామని హీరో అయ్యాడని సీక్రెట్ బయటపెట్టాడు. 

 అంతేకాకుండా ఇక  తనకు డ్రీమ్ రోల్ గ్లాడియేటర్ అని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉండగా పూరితో మరో సినిమాను రౌడి హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే మొదలుపెట్టనున్నాడు. అయితే పూరి డైరెక్షన్లో విజయ్ హీరోగా `జనగణమన` పేరిట మరో భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలావుంటే ప్రస్తుతం రౌడి హీరో విజయ్ దేవరకొండ బయటపెట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: