ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనున్న ప్రభాస్.. మరోసారి ఆ బ్యానర్లో సినిమా..?

Anilkumar
ప్రభాస్ స్నేహితులు వంశీకృష్ణారెడ్డి అలాగే సోదరుడు ప్రమోద్ ఉప్పలపాటి మరియు మరో స్నేహితుడితో కలిసి ప్రారంభించిన సంస్థ యువి క్రియేషన్స్ .ఇకపోతే ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇదిలావుంటే ఇక తెలుగులో రన్ రాజా రన్, మిర్చి, రాధేశ్యామ్ లాంటి అనేక సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ప్రభాస్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాల్లోనూ భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.అయితే ప్రభాస్ చేస్తున్న సినిమాలలో సహనిర్మాణం చేస్తూ ఉంటుంది. ఇకపోతే  ప్రభాస్ ఇప్పటికే ఈ బ్యానర్ లో మూడు సినిమాలు చేశారు.కాగా  ఆ మూడింటిలో మిర్చి సినిమా ఒకటి సూపర్ హిట్ కాగా రాధేశ్యామ్ అలాగే సాహో సినిమాలు డిజాస్టర్ ఫలితాలను ఇచ్చాయి.

ఇక  అంతేకాక ప్రభాస్ గనుక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేస్తే సినిమా అనుకున్న టైంకి విడుదల కాదని ఆయన ఫాన్స్ భవిస్తూ ఉంటారు.అయితే సొంత బ్యానర్ కావడంతో ప్రభాస్ అలక్ష్యం వహిస్తాడో లేక నిర్మాతలే లైట్ తీసుకుంటారో తెలియదు కానీ అప్డేట్స్ విడుదల చేయడం మొదలు అన్ని విషయాల్లోనూ చాలా లేట్ గా ఉంటుందని ఆయన అభిమానుల భావిస్తూ ఉంటారు.అయితే  అందుకే ఆయన యూవీ క్రియేషన్స్ లో సినిమాలు చేయకపోతేనే బాగుండు అని వారంతా భావిస్తూ ఉంటారు.పోతే  ఇప్పుడు ప్రభాస్ వారికి మరో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇక.ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే ఇక  ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. పోతే గతంలో మారుతి సినిమా యువీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కాగా బహుశా ఆ సినిమానే ఈ బ్యానర్లో చేస్తారా లేక అది కాకుండా మరో సినిమాకి గ్రీన్ సెగ్నల్ ఇచ్చారా అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే  ఇక ప్రభాస్ మళ్ళీ మూవీ కోసం సినిమా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే  మళ్లీ ప్రభాస్ సినిమా యువి క్రియేషన్స్ లో చేయకుండా ఉంటే బాగుందని వారు కోరుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: