డయాబెటీస్: ఇవి తీసుకుంటే 10 రోజుల్లో నయమవుతుంది?

Purushottham Vinay
ఇక డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా చిట్కాలు ఉన్నాయి కానీ ఇవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను పాటించడం చాలా మంచిది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సబ్జా విత్తనాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తీసుకుంటే 10 రోజుల్లో నయమవుతుంది. సబ్జా విత్తనాలలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల మూలకాలు అనేవి ఉంటాయని వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల బాడీ చాలా దృఢంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఒక మూడు నుంచి నాలుగు చెంచాల సబ్జా విత్తనాలను తీసుకుని నీటిలో 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టి.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నమిలి మింగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇక ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గిస్తుంది. ఇంకా అంతేకాకుండా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.


ఇక ఈ సబ్జా గింజల్లో అధిక పరిమాణంలో ఫైబర్ ఉంటుంది.కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రించి ఇంకా బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇక అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీవక్రియను కూడా వేగవంతంగా చేస్తాయి.అలాగే పొట్ట సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఈ ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వీటిని వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.సబ్జా గింజల్లో మలబద్ధకం ఇంకా ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసే గుణాలున్నాయి.ఈ సబ్జా గింజలలో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉంటుంది.కావున రక్తంలో చక్కెర స్థాయిలను చాలా సులభంగా నియంత్రిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.కావున ఇక ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: