ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న, జరగబోతున్న అన్ని ఎన్నికల వాగ్దానాలలో ప్రధానాంశం కరోనా వ్యాక్సిన్. ఎవరికి వారు తాము గెలిస్తే ప్రజలందరికీ అతి త్వరలో ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రచార సభల్లో ఊదరగొడుతున్నారు. ఇక అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండగా.. కరోనా వ్యాక్సిన్ విషయమై ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికల్లా 4 కోట్ల టీకా డోసులను సరఫరా చేయగలమని పేర్కొంది. టీకా లభ్యతపై ఆచితూచి స్పందించిన ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా.. అంతా అనుకున్నట్టు జరిగి క్లినికల్ ట్రయల్స్ పూర్తయి ప్రభుత్వ అనుమతులు లభిస్తే..ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో ఏకంగా 4 కోట్ల డోసులను పంపిణీ చేయగలమని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది
{{RelevantDataTitle}}