వ్యాక్సిన్ ధరల్లో తేడాలపై దేశంలో బాగా ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకు ఫ్రీగా వేయకుండా ధర పెట్టడం ఏమిటంటు మండిపోతున్నారు. వ్యాక్సిన్ కోసమని బడ్జెట్లో రు. 35 వేల కోట్లు కేటాయించిన కేంద్రం మళ్ళీ ఇపుడు ధరలు నిర్ణయించటంపై ప్రతిపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ నేపద్యంలోనే తమ రాష్ట్రాల్లో వయసుతో సంబంధంలేకుండా అందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా వేయిస్తామంటు ప్రకటిచటం మొదలుపెట్టాయి. మొదటగా అస్సాం చేసిన ప్రకటనను ఇపుడు దాదాపు 12 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేరళ, స