అప్పట్లో చంద్రబాబు వారికి ఎంపీ సీటు ఎలా ఇచ్చారు?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌ మీట్‌లో చంద్రబాబు తీరును ఏకిపారేశారు. గతంలో బ్యాంకు దోపిడీ చేసి  వేల కోట్లు రుణాలు కొల్లగొట్టిన  వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చిన నీచమైన ఘనత చంద్రబాబుది అని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన నాయకుడు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తే చంద్రబాబు విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

పక్క రాష్ట్రానికి చెందిన రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే సీట్లు కొనాలని చూసి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చిన వ్యక్తి  చంద్రబాబు అని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.  వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్న సామాజిక న్యాయం దేశవ్యాప్తంగా చర్చకు వస్తోందని.. రాజ్యసభలో వైకాపాకు చెందిన తొమ్మిది మంది ఎంపీలు ఉంటే వారిలో ఐదుగురు బీసీలు ఉన్నారని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.

బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చినా  బీసీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని.. రాయలసీమ, పులివెందుల, కడప సంస్కృతి అంటూ ఎద్దేవా చేస్తున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని కడపకు వచ్చారని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. బాబు ఐదేళ్ల పాలనలో విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ను కూడా నిర్మించలేక పొయారని.. ఏ అభివృద్ధి పని చేయలేక పోగా ప్రజలను నమ్మించి మోసం చేశారని... చంద్రబాబుకు ధైర్యం ఉంటే 3 రాజధానుల నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

రాజకీయాల కోసం దిగజారి ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిగత  ప్రతిష్ట కోసం పాకులాడుతుంటాడు తప్ప ప్రజలకు చేసేందేమి లేదని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి  అన్నారు.  చంద్రబాబు రూ.250 కోట్లతో హైదరాబాద్లో సొంతిల్లు నిర్మించుకున్నాడు తప్ప  అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు నిర్మించుకోలేదో  రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి  ప్రశ్నించారు. దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడానికి బీజేపీ వాళ్ళు కారణం కాదా.. మరి  వారి గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి  నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: