15 ఏళ్ల బాలుడితో ఆంటీ రాసలీలలు.. ఓ రోజు పిల్లల కంట పడడంతో?
ఇక అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తు ఉన్నప్పటికీ కూడా జనాల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. వెరసి అక్రమ సంబంధాల నెపంతో ఎన్నో హత్యలు ఆత్మహత్యలు లాంటివి జరుగుతున్నాయి. కట్టుకున్న భార్య కంటే సుఖం ఇచ్చే పరాయివాళ్ళు ఎక్కువ అనుకుంటున్న వారు కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇక్కడ అక్రమ సంబంధం కారణంగా ఓ దారుణ ఘటన జరిగి పోయింది.
భర్తను కాదని ఏకంగా 15ఏళ్ల బాలుడితో ఓ మహిళ అక్రమ సంబంధానికి తెరలేపిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. గొండ గ్రామానికి చెందిన మహిళ 15 ఏళ్ల కుర్రాడు రమేష్ తో అక్రమ సంబంధానికి తెరలేపింది. ఆమెకు అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు కూడా ఉండటం గమనార్హం. భర్త శృంగారం లో తనను సంతృప్తి పరచడం లేదని భార్య కుర్రాడితో రాసలీలలు కొనసాగించిందట. భర్త పిల్లలు లేని సమయంలో ప్రియుడితో కామ వాంఛలు తీర్చుకుంటూ ఉండేది. ఇక ఓ రోజు పొలంలో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త,పిల్లలు చూశారు. దీంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఘటన పై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.