కిటికీలో నుండి మహిళా ఫోటోలు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. మనుషులు కాస్త మానవ మృగాలు గా మారిపోయి ఏదోవిధంగా మహిళలను వేధించడం లాంటివి చేస్తున్నారూ. ఈ క్రమంలోనే ఎంతోమంది కామాంధులు కటకటాల పాలవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఎంతో మంది వేధింపులకు  పాల్పడటం ఆపై అఘాయిత్యాలు చేయడం లాంటివి చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడితే శిక్షలు పడతాయన్న భయం ఏ ఒక్కరిలో కూడా కనిపించడం లేదు అని చెప్పాలి. వెరసి రోజురోజుకు ఆడపిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోతోంది అని చెప్పాలి.
 ఇలా ప్రతి మహిళ కూడా మహిళ సాధికారత వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొంత మంది కామాంధులు మాత్రం మహిళలను కామపు కోరాలతో వెనక్కి లాగుతూనే ఉన్నారు. పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి ఎన్కౌంటర్ చేసి చంపిన కూడా ఎక్కడ మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక కామాందుడు  గుట్టుగా మహిళ ఫోటోలు వీడియోలు తీసి వేధించడం మొదలు పెట్టాడు . దీంతో వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

 స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. మెట్టు గూడాకు చెందిన మహిళా రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న అదే ప్రాంతానికి చెందిన నవీన్ రహాస్యంగా  ఫోటోలు వీడియోలు తీస్తున్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు అని చెప్పాలి. ఇక అదే పోలీస్ స్టేషన్ పరిధిలో అరవింద్ అనే యువకుడు కూడా ఇలాంటి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడన్న  విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: