బాలిక పై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. చివరికి..

Satvika
రోజు రోజుకు కామాంధుల సంఖ్య పెరుగుతుంది.. ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమల్లొకి తీసుకు వస్తున్నా కూడా ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు మాత్రం ఆగలేదు.. వయస్సు తో సంబంధం లేకుండా ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. ఆఖరికి పసి పిల్లలను కూడా వదల్లేదు. ఇలాంటి దారుణమైన ఘటనలు లోకం లో ఎక్కువగా జరుగుతున్నాయి.ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధుడు ఎనిమిదెల్ల బాలి క పై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.. ఈ దారుణ ఘటన పై యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన రాజస్తాన్ లో వెలుగు చూసింది.రాజస్థాన్‌లోని పాలికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక 2020 ఆగస్ట్‌ 20న తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పొలంలోకి వెళ్లింది. వాళ్లిద్దరూ బాలికను చెట్టు కింద కూర్చోపెట్టి పని చేసుకోవడానికి వెళ్లారు. అక్కడకు ఓ వ్రుద్దుదు అక్కడకు వచ్చాడు.. ఆ పిల్లకు మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను పక్కనే ఉన్న ఓ పాక లో కి తీసుకెల్లాడు. ఎదో అని నమ్మిన చిన్నారికు దారుణంగా చేశారు..


ఒంటరిగా ఉన్న బాలికను పక్కనే ఉన్న పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఏడుపు విని అక్కడకు వెళ్లిన అమ్మమ్మ, తాతయ్య షాకయ్యారు. అథని పై పోలీసుల కు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును స్పెషల్ కోర్టు రెండేళ్ల పాటు విచారించి తాజాగా తుది తీర్పు వెలువరించింది. నిందితుడి కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా కట్టాలని కూడా డిమాండ్ చేశారు.. ఈ ఘటన గురించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: