భారతదేశ నేర చరిత్రలోనే అత్యంత హేయమైన ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చినది. ఒక మైనర్ బాలికపై దాదాపు 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడినారు. చాలా పేదరికంలోనూ తన సొంత కాళ్లపై తాను నిలబడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను ఆసరాగా తీసుకొని పరిచయం అయిన ప్రతివాడు ఆమెకు ఉద్యోగం ఇప్పస్తాను అని చెప్పి.. శారీరిక వాంఛను తీర్చుకునేందుకు చూసారు.
{{RelevantDataTitle}}