గుడ్న్యూస్: ఇంకో రెండేళ్లు రూ.5కే భోజనం?
జీహెచ్ఎంసీలో రెగ్యులర్ సిబ్బందితోపాటు పొరుగు సేవల సిబ్బంది హాజరు పరిశీలనకు మొబైల ఆధారిత ముఖ గుర్తింపును అమలు చేయడానికి ఇ-ప్రొక్యూర్ మెంట్ టెండర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆర్సీ పురం రాయసముద్రం చెరువు మిషన్ కాకతీయలో కవర్ గాని ఇంటెక్-1 నుంచి ఇంటెక్ 2 వరకు డ్రైనేజీ మళ్లింపు పని కోసం 2 కోట్ల 52 లక్షల 30 వేలకు పరిపాలన మంజూరుతో టెండర్లు పిలవనున్నారు.