ఏపీ ఆస్పత్రిని జాతికి అంకితం చేయనున్న మోదీ?
మొత్తం రూ. 1618 కోట్ల వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి అయ్యింది. 960 పడకలు, 125 సీట్లతో బోధనాసుపత్రిగా ఎయిమ్స్ రూపొందింది. వీటితో పాటు విశాఖలో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.