
తెలంగాణలో చొరబడిన మయన్మార్ దేశస్తులు?
పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి అక్రమంగా భారత్ లోకి చొరబడ్డారని విచారణలో తేలింది. బంగ్లాదేశ్ రెఫ్యుజి క్యాంపులో ఉన్న మహిళల రోహింగ్యలను భారత్ లోకి పంపుతున్నారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులు సైతం నిందితులు పొందినట్లు తేలింది. ఆధార్ కార్డులతో తన పేరుతో సిమ్ కార్డులు విక్రయాలు జరిపినట్లు తేలింది. భారత్ దేశానికి చెందిన బ్యాంకు ఖాతాలను నిందితులు వినియోగిస్తున్నారు.