సుప్రీంకోర్టుకే ఝలక్ ఇచ్చిన మోదీ..?
దీనికి భిన్నంగా ఈ బిల్లు రూపొందించారు. నియామకాల కమిటీలో సీజేఐకు పాత్ర లేకుండా చేసేశారు. ఆయన స్థానంలో క్యాబినెట్ మంత్రికి ఛాన్స్ ఇచ్చారు. నిన్న ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సీఈసీ, ఈసీల నియామకానికి ప్రధాని సహా ముగ్గురు సభ్యులతో ఎంపిక కమిటీ ఉంటుంది. కమిటీ చైర్మన్ ప్రధాని. సభ్యులుగా కేంద్ర క్యాబినెట్ మంత్రి, లోక్సభలో విపక్ష నేత ఉంటారు.